• ఈరొజు బుదవారం 29.11.2017  ఉ!! 5 గంటల సమయానికి,
• నిన్న 66,430 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.
• సర్వదర్శనం ద్వారా స్వామిని దర్శించుకోదలచిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 03 కంపార్మెంట్ట్ లలొ వేచి ఉన్నారు.


• సర్వదర్శనానికి  04 గంటల సమయం పట్టవచ్చు.
• ప్రత్యేక దర్శనం (₹: 300) వారికి 02 గంటల సమయం పడుతుంది.
• కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉ: 08 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు.‌ ‌
• నిన్న 24,816 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.89కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: