ప్రస్తుతం బుల్లితెరపై.. హాట్ యాంకర్ గా పేరు పొందింది నటి అనసూయ.. ఈమె ఎప్పుడూ సరికొత్త ఫోటోలతో నెటిజన్లను మైమరిపిస్తూ ఉంటుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా తన హాట్ ఫోజులతో కుర్రకారును ఆకట్టుకునేలా చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఒక పింక్ శారీలో.. కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈమె. ఇక ఈ చీరలో ఈ అమ్మడి అందం చూస్తే తట్టుకోలేరు. అనసూయ ఎన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్నా అభిమానులకు మంచి సాంప్రదాయమైన లుక్ లో కనిపించిందని చెప్పవచ్చు.


ఇక ఈ ఫోటోల విషయానికి వస్తే.. పసుపు కలర్ కలిగిన బ్లౌజ్ తో.. తన ఒంటి మీద పింక్ సారీ తో తన అందాలను కనిపించని కనిపించే విధంగా చూపిస్తోంది. ఈ ఫోటోలను అనసూయ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. అనసూయను తన డ్రెస్సింగ్ విషయంలో ఎప్పుడూ తప్పు పడుతున్న నెటిజెన్స్.. ఈమెను ఈ ఫోజు లో చూసే సరికి నెటిజన్ల నోట మాట రావడం లేదు.కానీ నెటిజన్లు మాత్రం ఈమెకు ఇప్పుడు ఇలాంటి హాట్ డ్రెస్సులు అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఈమె పై ఎలాంటి నెగెటివ్ వార్తలు వినిపించినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతూనే ఉన్నది. ఇక ఇదే ఆమెకు ప్లస్ గా మారిందని చెప్పవచ్చు. అయితే అనసూయ ఫోటోలు కొత్తగా ఏవైనా వచ్చాయంటే చాలు ఆమె డ్రెస్సింగ్ మీదే ఎక్కువగా నెటిజన్లు ఫోకస్ చేస్తూ ఉంటారు.


కానీ ఈసారి ట్రెడిషనల్ లుక్ లో అందరికీ షాక్ అయ్యేలా ఇచ్చింది అనసూయ. ఇక దీంతో నెటిజన్ లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అనసూయ అభిమానులు ఏకంగా.."మేడం సార్ మేడమ్ అంతే".. అంటూ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ బుల్లితెరకు కూడా దూరంగా ఉన్నట్లుగా సమాచారం. ఏదిఏమైనా అనసూయ ఇద్దరు పిల్లల తల్లి అంటే ఈ ఫోటోలు చూశాక ఎవరికీ నమ్మశక్యంగా అనిపించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: