అలాగే ఆగస్టు 25న నేతన్న నేస్తం, సెప్టెంబర్ 22న వైయస్సార్ చేయూత కార్యక్రమం చేపట్టబోతున్నట్టు సీఎం జగన్ తెలిపారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రది రోజూ మధ్యాహ్నం 3 గటలనుంచి సాయంత్రం 5 గంటలవరకూ స్పందన కచ్చితంగా జరగాలన్నారు. ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్ డివిజన్, మండల స్థాయిల్లో కచ్చితంగా స్పందన జరగాలని కూడా సీఎం జగన్ ఆదేశించారు.
అలాగే ఆగస్టు 25న నేతన్న నేస్తం, సెప్టెంబర్ 22న వైయస్సార్ చేయూత కార్యక్రమం చేపట్టబోతున్నట్టు సీఎం జగన్ తెలిపారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రది రోజూ మధ్యాహ్నం 3 గటలనుంచి సాయంత్రం 5 గంటలవరకూ స్పందన కచ్చితంగా జరగాలన్నారు. ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్ డివిజన్, మండల స్థాయిల్లో కచ్చితంగా స్పందన జరగాలని కూడా సీఎం జగన్ ఆదేశించారు.