చలో విజయవాడను అడ్డుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులను ఎక్కడికక్కడ బైండోవర్ చేస్తున్నారు. నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. దీంతో సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ చలో విజయవాడ కార్యక్రమంపై పునరాలోచనలో పడింది. ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్టు నేతలు స్పష్టం చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11న తప్పకుండా నిర్వహిస్తామని నేతలు చెబుతున్నారు. మరి అప్పటి వరకూ ఏదైనా చర్చలు జరిగితే.. మంచిదే..
చలో విజయవాడను అడ్డుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులను ఎక్కడికక్కడ బైండోవర్ చేస్తున్నారు. నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. దీంతో సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ చలో విజయవాడ కార్యక్రమంపై పునరాలోచనలో పడింది. ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్టు నేతలు స్పష్టం చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11న తప్పకుండా నిర్వహిస్తామని నేతలు చెబుతున్నారు. మరి అప్పటి వరకూ ఏదైనా చర్చలు జరిగితే.. మంచిదే..