ఒక పక్క కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్ లో అగ్ని ప్రమాదం ఇబ్బంది పెట్టింది. ఇండోర్ లో ఇత్వారా మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియలేదు. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే దాని మీద స్పష్టత లేదు. 

 

ఆస్తి నష్టం సంభవించగా పది మందికి స్వల్ప గాయాలు అయ్యాయని అంటున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: