భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతారణం ఉన్న సంగతి తెలిసిందే. నేడు ఉదయం చైనా భారత ఆర్మీ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో చైనా ఆర్మీ కాల్పులు జరపగా భారత కల్నల్ స్థాయి అధికారి ఒకరు ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణ లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ కాల్పుల్లో మరణించిన కల్నల్ ది తెలంగాణా రాష్ట్రం సూర్యాపేట జిల్లా. ఆయన పేరు సంతోష్.బీ. ఆయన కుటుంబ సభ్యులకు భారత ఆర్మీ అధికారులు సమాచారం ఇచ్చారు. దీనితో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇక ఈ ఘటనపై భారత ఆర్మీ ఆగ్రహంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: