ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మంత్రి అనీల్ వర్సెస్ టీడీపీ నేతలుగా సాగింది వ్యవహారం. అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్సీలు సభలో తీసుకుని రావడం దీనితో మాటా మాట పెరగడంతో మంత్రి అనీల్ సభలో తొడకొట్టి టీడీపీ ఎమ్మెల్సీల మీదకు దూసుకుని వెళ్ళారు. టీడీపీ హయాంలో తన మీద బెట్టింగ్ కేసు పెట్టారు అని క్లీన్ గా బయటకు వచ్చా అని ఆయన అన్నారు. 

 

ఇక తనను ఏమీ పీకలేదు అని అన్నారు. అదే విధంగా రౌడీ అని  ఒకరు వ్యాఖ్యానించగా గడ్డం ఉన్న వాళ్ళు అందరూ రౌడీ లు అయినప్పుడు చంద్రబాబుకి గడ్డం ఉంది కదా మండలి చైర్మన్ షరీఫ్ కి గడ్డం ఉంది కదా ఆయన కూడా రౌడీనా అంటూ వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: