జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ) నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన అప్పీలుపై ఆరు వారాల్లోగా స్పందన తెలియజేయాలని విశ్వవిద్యాలయం తరపున హాజరైన న్యాయవాది సౌమ్యజిత్ను కోర్టు ఆదేశించింది.విద్యాసంస్థల సంబంధిత కేసుల్లో సుప్రీంకోర్టు పలు తీర్పులు వెలువరించింది. విద్య అనేది వస్తువు కాదని, విద్యా సంస్థలు సేవలను అందించవని మహర్షి దయానంద్ యూనివర్సిటీ, పీటీ కోషి కేసులో తీర్మానించింది. ప్రవేశాలు, ఫీజుల విషయంలో సేవల ప్రస్తావన ఉండదని పేర్కొంది.
జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ) నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన అప్పీలుపై ఆరు వారాల్లోగా స్పందన తెలియజేయాలని విశ్వవిద్యాలయం తరపున హాజరైన న్యాయవాది సౌమ్యజిత్ను కోర్టు ఆదేశించింది.విద్యాసంస్థల సంబంధిత కేసుల్లో సుప్రీంకోర్టు పలు తీర్పులు వెలువరించింది. విద్య అనేది వస్తువు కాదని, విద్యా సంస్థలు సేవలను అందించవని మహర్షి దయానంద్ యూనివర్సిటీ, పీటీ కోషి కేసులో తీర్మానించింది. ప్రవేశాలు, ఫీజుల విషయంలో సేవల ప్రస్తావన ఉండదని పేర్కొంది.