అయినా సరే బాలుడి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇంటర్నెట్ కాల్స్ చేయడంతో నిందితులను గుర్తించడం కష్టంగా మారింది. మానుకోట కు ఐదు కిలోమీటర్ల దూరంలో దీక్షిత్ రెడ్డి మృతదేహం లభ్యం అయింది. శనగ పురం గుట్టల్లో బాలుడు మర్డర్ జరిగింది. అక్కడే బాలుడు దీక్షిత్ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. తీసుకుని వెళ్లిన రోజే దీక్షిత్ ను హత్య చేసారు. బాలుడికి మత్తు మందు ఇచ్చి దారుణంగా హత్య చేసారు.
అయినా సరే బాలుడి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇంటర్నెట్ కాల్స్ చేయడంతో నిందితులను గుర్తించడం కష్టంగా మారింది. మానుకోట కు ఐదు కిలోమీటర్ల దూరంలో దీక్షిత్ రెడ్డి మృతదేహం లభ్యం అయింది. శనగ పురం గుట్టల్లో బాలుడు మర్డర్ జరిగింది. అక్కడే బాలుడు దీక్షిత్ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. తీసుకుని వెళ్లిన రోజే దీక్షిత్ ను హత్య చేసారు. బాలుడికి మత్తు మందు ఇచ్చి దారుణంగా హత్య చేసారు.