మూడు నుంచి నాలుగు అడుగుల మేర రోడ్డు కుంగింది అని అధికారులు చెప్పారు. పోలీసులు అటు వైపు రాకపోకలు నిలిపివేశారు. వెంటనే చర్యలు చేపట్టడమే కాకుండా భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా సిఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ ల సమావేశం మొదలయింది.
మూడు నుంచి నాలుగు అడుగుల మేర రోడ్డు కుంగింది అని అధికారులు చెప్పారు. పోలీసులు అటు వైపు రాకపోకలు నిలిపివేశారు. వెంటనే చర్యలు చేపట్టడమే కాకుండా భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా సిఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ ల సమావేశం మొదలయింది.