ముందస్తు జాగ్రత్తగా సమీప భవనాల నుంచి 3 వేలమందికిపైగా ప్రజలను ఖాళీ చేయించారు.ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియలేదు. ఈ ఘటనను లెవెల్-5 ప్రమాదంగా ప్రకటించారు.ముంబయిలోని సిటీ సెంటర్ మాల్లో గతరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా చెలరేగాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు.. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ముందస్తు జాగ్రత్తగా సమీప భవనాల నుంచి 3 వేలమందికిపైగా ప్రజలను ఖాళీ చేయించారు.ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియలేదు. ఈ ఘటనను లెవెల్-5 ప్రమాదంగా ప్రకటించారు.ముంబయిలోని సిటీ సెంటర్ మాల్లో గతరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా చెలరేగాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు.. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.