నేరాల విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నా సరే ఏదొకటి ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటుంది. అప్రమత్తంగా ఉన్నా సరే నేరాలు  మాత్రం ఆగడం లేదు.  పోలీసులు అప్రమత్తంగా ఉన్నా సరే పలువురు చెలరేగిపోతున్నారు. తాజాగా సిఎం జగన్ ఇంటి దగ్గర ఒక దొంగతనం జరిగింది. తాడేపల్లి లో రెండు మెడికల్ షాపులలో చోరీ జరిగింది. 18 వేల నగదు, ఓ ఐఫోన్ దొంగతనం చేసారు.

పోలీసులకు  బాధితులు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సీసీటీవి ఫిటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. తాడేపల్లిలో సిఎం జగన్ నివాసం ఉండటంతో హై సెక్యూరిటీ జోన్ గా ఉంది. అయినా యాధావిదిగా జరుగుతున్న చోరీలతో పోలీసులకు కూడా తల నొప్పిగా మారింది. ఎక్కడో ఒక చోట ఏదోక ఘటన జరుగుతూనే ఉంది. దీనిపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: