టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు  గత కొంత కాలంగా తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతల్లో ఆయన ఒక్కరే మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయ్యన్నపాత్రుడుని చంపేస్తారు అని హత్యకు కుట్ర జరుగుతుంది అని ఆయనకు ఒక వ్యక్తి మెసేజ్ పంపించాడు.

మీ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయనకే నేరుగా మెసేజ్ చేయడంతో కలకలం రేగింది.  ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేస్తున్నారు అని బుచ్చయ్య పేటకు చెందిన తాతారావు  మెసేజ్ చేసాడు. ఇక అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ డీజీపీకి అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేసారు. తాతారావుని రిమాండ్ కి తరలించారు. గతంలో రేవంత్ రెడ్డి, srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ కి కూడా మెసేజ్ చేయడం అప్పట్లో కలకలం రేగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: