దుబ్బాక ఎన్నికల సందర్బంగా జరుగుతున్న పరిణామాలపై బీజేపీ పెద్దలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి అడిగినట్టు తెలుస్తుంది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇటు అభ్యర్థి రఘునందన్ రావు కు ఫోన్ చేసి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆరా తీసారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై ఆరోపణల నేపథ్యంలో కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికలు జరపాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
దుబ్బాక ఎన్నికల సందర్బంగా జరుగుతున్న పరిణామాలపై బీజేపీ పెద్దలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి అడిగినట్టు తెలుస్తుంది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇటు అభ్యర్థి రఘునందన్ రావు కు ఫోన్ చేసి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆరా తీసారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై ఆరోపణల నేపథ్యంలో కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికలు జరపాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.