కరోనా ఉన్నా సరే వృద్దులు ఏ మాత్రం కూడా కంగారు లేకుండా వచ్చి ఓటు హక్కుని వినియోగిస్తున్నారు. దాదాపు అన్ని బూత్ ల వద్ద కూడా ఓటర్ల సందడి చాలా ఎక్కువగా ఉంది అనే చెప్పాలి. అటు రాజకీయ పార్టీలు కూడా ఓటు వేసే విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. దీనితో ఇబ్బంది లేకుండా ఉంది పరిస్థితి.
కరోనా ఉన్నా సరే వృద్దులు ఏ మాత్రం కూడా కంగారు లేకుండా వచ్చి ఓటు హక్కుని వినియోగిస్తున్నారు. దాదాపు అన్ని బూత్ ల వద్ద కూడా ఓటర్ల సందడి చాలా ఎక్కువగా ఉంది అనే చెప్పాలి. అటు రాజకీయ పార్టీలు కూడా ఓటు వేసే విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. దీనితో ఇబ్బంది లేకుండా ఉంది పరిస్థితి.