ఒకటి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కాగా.. రెండోది రాష్ట్రాన్ని రోగగ్రస్థంగా మార్చిన శక్తుల నుంచి ముప్పు ఉంది. ఈ ప్రమాదాల నుంచి గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.ఎన్డీఏకు ముందు లాలూ-రబ్రీ దేవి 15 ఏళ్ల పాలనపైనా మోదీ విమర్శలు గుప్పించారు. అబద్ధాలు, మోసం, గందరగోళంలోనే వారి ప్రభుత్వం కొనసాగిందన్నారు. బిహార్ అభివృద్ధి కోసం వారి వద్ద ఎలాంటి ప్రణాళిక కానీ, అనుభవం కానీ లేవన్నారు.
ఒకటి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కాగా.. రెండోది రాష్ట్రాన్ని రోగగ్రస్థంగా మార్చిన శక్తుల నుంచి ముప్పు ఉంది. ఈ ప్రమాదాల నుంచి గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.ఎన్డీఏకు ముందు లాలూ-రబ్రీ దేవి 15 ఏళ్ల పాలనపైనా మోదీ విమర్శలు గుప్పించారు. అబద్ధాలు, మోసం, గందరగోళంలోనే వారి ప్రభుత్వం కొనసాగిందన్నారు. బిహార్ అభివృద్ధి కోసం వారి వద్ద ఎలాంటి ప్రణాళిక కానీ, అనుభవం కానీ లేవన్నారు.