తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మోర్తాడ్ లో శిశువు విక్రయం ఘటన సంచలనం అయింది. కన్న బిడ్డను 15 వేలకు అమ్మకానికి పెట్టింది తల్లి పద్మ... కుటుంబ పోషణ భారంగా మారడంతో బిడ్డను అమ్మాలి అని తల్లి నిర్ణయం తీసుకుంది. పోలీసుల సహకారం తో విక్రయించిన శిశువు ను స్వాధీనం చేసుకున్న ఐసిడిఎస్ అధికారులు.... ఆమెకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది.
తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మోర్తాడ్ లో శిశువు విక్రయం ఘటన సంచలనం అయింది. కన్న బిడ్డను 15 వేలకు అమ్మకానికి పెట్టింది తల్లి పద్మ... కుటుంబ పోషణ భారంగా మారడంతో బిడ్డను అమ్మాలి అని తల్లి నిర్ణయం తీసుకుంది. పోలీసుల సహకారం తో విక్రయించిన శిశువు ను స్వాధీనం చేసుకున్న ఐసిడిఎస్ అధికారులు.... ఆమెకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది.