నిరంతరం ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూ.. నిరాడంబర జీవితం గడిపిన ప్రముఖనేత పుచ్చలపల్లి అని గుర్తుచేశారు. ప్రజల తరఫున తన గళాన్ని వినిపించిన అలాంటి నాయకుడిని వైసీపీ ప్రభుత్వం అవమానించడం తగదన్నారు. సచివాలయ భవననిర్మాణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సగంలో నిలిపివేసిన పుచ్చలపల్లి పార్కును యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని డిమాండ్ చేశారు. పార్కు నిర్మంచలేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నిరంతరం ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూ.. నిరాడంబర జీవితం గడిపిన ప్రముఖనేత పుచ్చలపల్లి అని గుర్తుచేశారు. ప్రజల తరఫున తన గళాన్ని వినిపించిన అలాంటి నాయకుడిని వైసీపీ ప్రభుత్వం అవమానించడం తగదన్నారు. సచివాలయ భవననిర్మాణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సగంలో నిలిపివేసిన పుచ్చలపల్లి పార్కును యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని డిమాండ్ చేశారు. పార్కు నిర్మంచలేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.