దేశంలోని 80 శాతం మున్సిపాలిటీల్లో బీజేపీ పాలక వర్గాలున్న విషయం కేటీఆర్ గుర్తుంచుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. అరాచకాలను, విధ్వంసాలను బీజేపీ సమర్థించదు అని ఆయన స్పష్టం చేసారు. సచివాలయం లేని తెలంగాణ తమకొద్దని ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు. 12వందల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను రెండు కుటుంబాల తన్నుకుపోయ్యాయి అని ఆయన విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని కోరుతున్నాను అన్నారు.
దేశంలోని 80 శాతం మున్సిపాలిటీల్లో బీజేపీ పాలక వర్గాలున్న విషయం కేటీఆర్ గుర్తుంచుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. అరాచకాలను, విధ్వంసాలను బీజేపీ సమర్థించదు అని ఆయన స్పష్టం చేసారు. సచివాలయం లేని తెలంగాణ తమకొద్దని ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు. 12వందల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను రెండు కుటుంబాల తన్నుకుపోయ్యాయి అని ఆయన విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని కోరుతున్నాను అన్నారు.