ఏపిలో పోలీసు రాజ్యం నడుస్తున్నట్లుగా ఉంది అని మండిపడ్డారు. మంత్రి అనిల్ కు పోలవరం గురించి ఏమైనా తెలుసా.....? అని నిలదీశారు. 1946 లోనే పుచ్చలపల్లి సుందరయ్య గోదావరి ప్రాజెక్టు కట్టాలని చెప్పారు అని, మంత్రి అనిల్, వారి పార్టీలు పుట్టక ముందే పోలవరం గురించి ప్రయత్నించింది సిపిఐ అని ఆయన వ్యాఖ్యలు చేసారు. అమరావతి చంద్రబాబు అజెండా అని చెప్పే పెద్దమనుషులు అసెంబ్లీ లో గడ్డి పికారా...? అని ప్రశ్నించారు. వైకాపా నేతలకు చంద్రబాబు ఫోబియా పట్టుకుంది అన్నారు.
ఏపిలో పోలీసు రాజ్యం నడుస్తున్నట్లుగా ఉంది అని మండిపడ్డారు. మంత్రి అనిల్ కు పోలవరం గురించి ఏమైనా తెలుసా.....? అని నిలదీశారు. 1946 లోనే పుచ్చలపల్లి సుందరయ్య గోదావరి ప్రాజెక్టు కట్టాలని చెప్పారు అని, మంత్రి అనిల్, వారి పార్టీలు పుట్టక ముందే పోలవరం గురించి ప్రయత్నించింది సిపిఐ అని ఆయన వ్యాఖ్యలు చేసారు. అమరావతి చంద్రబాబు అజెండా అని చెప్పే పెద్దమనుషులు అసెంబ్లీ లో గడ్డి పికారా...? అని ప్రశ్నించారు. వైకాపా నేతలకు చంద్రబాబు ఫోబియా పట్టుకుంది అన్నారు.