మతతత్వ రాజకీయాలు చేస్తూ భాజపా,ఎం.ఐ. ఎం లు ప్రజలను రెచ్చగొడుతున్నారు అని మండిపడ్డారు. కరోన,వరదల సమయంలో పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యాయి అన్నారు. హైదరాబాద్ లో ఓటు అడిగే హక్కు కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉంది అని ఆయన స్పష్టం చేసారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాల్సిన సమయం ఇది అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజల కోసం పోరాడుతున్నా అన్నారు. చదువుకున్న వ్యక్తులకు ఓటువేయలని రేవంత్ కోరారు.
మతతత్వ రాజకీయాలు చేస్తూ భాజపా,ఎం.ఐ. ఎం లు ప్రజలను రెచ్చగొడుతున్నారు అని మండిపడ్డారు. కరోన,వరదల సమయంలో పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యాయి అన్నారు. హైదరాబాద్ లో ఓటు అడిగే హక్కు కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉంది అని ఆయన స్పష్టం చేసారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాల్సిన సమయం ఇది అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజల కోసం పోరాడుతున్నా అన్నారు. చదువుకున్న వ్యక్తులకు ఓటువేయలని రేవంత్ కోరారు.