మొత్తం 4 వేల సెంటర్లలో టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఇక కరోనా కారణంగా 11 పేపర్లకు బదులు ఏడు పేపర్లకి పరీక్షలు నిర్వహించాలని సూచనలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే సెప్టెంబర్ 2లోగా పరీక్షా ఫలితాలు వెల్లడించేలా ప్రణాళికలు సిద్దం చేశారని అంటున్నారు. ఇక సీఎం జగన్ సమీక్షలో తుది నిర్ణయం ఏమి తీసుకుంటారు అనే దాని మీద ఆసక్తి నెలకొంది.
మొత్తం 4 వేల సెంటర్లలో టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఇక కరోనా కారణంగా 11 పేపర్లకు బదులు ఏడు పేపర్లకి పరీక్షలు నిర్వహించాలని సూచనలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే సెప్టెంబర్ 2లోగా పరీక్షా ఫలితాలు వెల్లడించేలా ప్రణాళికలు సిద్దం చేశారని అంటున్నారు. ఇక సీఎం జగన్ సమీక్షలో తుది నిర్ణయం ఏమి తీసుకుంటారు అనే దాని మీద ఆసక్తి నెలకొంది.