ఇద్దరు భార్య భర్తల అయివుండొచ్చని పోలీసుల అనుమానం దర్యాప్తు చేపట్టిన పోలీసులు... వారి బంధువులను విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా... మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇటీవలి కాలంలో తాడేపల్లి ప్రాంతంలో జరుగుతున్న ఘటనలు కాస్త సంచలనం అయ్యాయి. అత్యాచార ఘటన కూడా కాస్త కంగారు పెట్టింది. ఇప్పటి వరకు దోషులు దొరకలేదు.
ఇద్దరు భార్య భర్తల అయివుండొచ్చని పోలీసుల అనుమానం దర్యాప్తు చేపట్టిన పోలీసులు... వారి బంధువులను విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా... మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇటీవలి కాలంలో తాడేపల్లి ప్రాంతంలో జరుగుతున్న ఘటనలు కాస్త సంచలనం అయ్యాయి. అత్యాచార ఘటన కూడా కాస్త కంగారు పెట్టింది. ఇప్పటి వరకు దోషులు దొరకలేదు.