కుట్రలు, కుతంత్రాలకు సిద్ధమైంది టీఆర్ఎస్. హుజూరాబాద్ ప్రజలు దానిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలో కనిపించింది. హైదరాబాద్ కార్పొరేటర్ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కనిపించింది. హుజూరాబాద్ ప్రజలకు మరొకసారి అవకాశం వచ్చింది. కుటుంబ పరిపాలనకు, నియంత పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పోరాట స్పూర్తికి ఫలితంగా హుజూరాబాద్లో ఈటలకు పట్టం కట్టాలని కోరారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి.
కుట్రలు, కుతంత్రాలకు సిద్ధమైంది టీఆర్ఎస్. హుజూరాబాద్ ప్రజలు దానిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలో కనిపించింది. హైదరాబాద్ కార్పొరేటర్ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కనిపించింది. హుజూరాబాద్ ప్రజలకు మరొకసారి అవకాశం వచ్చింది. కుటుంబ పరిపాలనకు, నియంత పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పోరాట స్పూర్తికి ఫలితంగా హుజూరాబాద్లో ఈటలకు పట్టం కట్టాలని కోరారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి.