అయితే ఇవాళ సర్వదర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చిన టీటీడీ రేపు ఆదివారం తిరుమల వసతికి సంబంధించిన టోకెన్లను విడుదల చేయనున్నది. కరోనా మహమ్మారి విజృంబించినప్పటి నుంచి ముఖ్యంగా తిరుమలలో దర్శన టోకెన్లను అన్ని రకాలుగా ఆన్లైన్లోనే ఉంచుతున్నది. గత రెండు నెలల కాలం నుంచి సర్వదర్శనం టోకెన్లను కూడా ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచుతొంది. ఈ విషయాన్ని గమనంలో పెట్టుకుని శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు ముందస్తుగానే టోకెన్లు, వసతి బుక్ చేసుకోవానలి కోరుతుంది టీటీడీ.
అయితే ఇవాళ సర్వదర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చిన టీటీడీ రేపు ఆదివారం తిరుమల వసతికి సంబంధించిన టోకెన్లను విడుదల చేయనున్నది. కరోనా మహమ్మారి విజృంబించినప్పటి నుంచి ముఖ్యంగా తిరుమలలో దర్శన టోకెన్లను అన్ని రకాలుగా ఆన్లైన్లోనే ఉంచుతున్నది. గత రెండు నెలల కాలం నుంచి సర్వదర్శనం టోకెన్లను కూడా ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచుతొంది. ఈ విషయాన్ని గమనంలో పెట్టుకుని శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు ముందస్తుగానే టోకెన్లు, వసతి బుక్ చేసుకోవానలి కోరుతుంది టీటీడీ.