2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఇచ్చి గౌరవించారని, అలాగే ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని గుర్తు చేసారు. పుట్టిన వాడు గిట్టక తప్పదని. భగవంతుడు తీసుకెళ్లాడు. ఇకొంన్నాళ్ల పాటు ఆయన సేవలుంటే బాగుండు అని అభిప్రాయ పడ్డారు బాలకృష్ణ. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు బాలయ్య.
2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఇచ్చి గౌరవించారని, అలాగే ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని గుర్తు చేసారు. పుట్టిన వాడు గిట్టక తప్పదని. భగవంతుడు తీసుకెళ్లాడు. ఇకొంన్నాళ్ల పాటు ఆయన సేవలుంటే బాగుండు అని అభిప్రాయ పడ్డారు బాలకృష్ణ. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు బాలయ్య.