ఇప్పటి వరకు తమిళనాడులో కరోనాతో 2,800 మందికి పైగా మృతిచెందినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర విపత్తు ప్రతి స్పందన నిధి నుంచి ఈ సాయాన్ని అందించనున్నారు స్టాలిన్. సెప్టెంబర్ 03, 2021 ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంయుక్తంగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కొవిడ్-19తో మృతి చెందినట్టు ధృవీకరించబడిన వారికే ఈ పరిహారం అందనున్నది. ఈ ఎక్స్గ్రేసియా సాయం భారత్లో మొదటి కేసు నమోదు అయినప్పటి నుంచి వర్తిస్తుందని ఉత్తర్వులలో తమిళనాడు ప్రభుత్వం పేర్కొన్నది.
ఇప్పటి వరకు తమిళనాడులో కరోనాతో 2,800 మందికి పైగా మృతిచెందినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర విపత్తు ప్రతి స్పందన నిధి నుంచి ఈ సాయాన్ని అందించనున్నారు స్టాలిన్. సెప్టెంబర్ 03, 2021 ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంయుక్తంగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కొవిడ్-19తో మృతి చెందినట్టు ధృవీకరించబడిన వారికే ఈ పరిహారం అందనున్నది. ఈ ఎక్స్గ్రేసియా సాయం భారత్లో మొదటి కేసు నమోదు అయినప్పటి నుంచి వర్తిస్తుందని ఉత్తర్వులలో తమిళనాడు ప్రభుత్వం పేర్కొన్నది.