ఇక ఈ పరీక్షల కోసం ఏకంగా ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కూడా 134 పరీక్షా సెంటర్లను ఇంకా అలాగే తెలంగాణ రాష్ట్రంలో 4 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ప్రకటన చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్. అలాగే EAPCET ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఏప్రిల్ 11 వ తేదీన విడుదల అవు తుందని… ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన చేశారు.ఇక విద్యార్థులకు అనుగుణంగానే ఈ పరీక్ష తేదీలను ఫైనల్ చేసినట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి నియమ నిబంధనాలను పాటిస్తూ.. ఈ ఎంసెట్ పరీక్షలను నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి