అయితే.. వారు ఒంగోలు పాత మార్కెట్ సెంటరులో వాహనం నిలిపి టిఫిన్ చేస్తుంటే... కానిస్టేబుల్ వచ్చి 22న ముఖ్యమంత్రి ఒంగోలు పర్యటనకు వస్తున్నారని మీ కారు ఇవ్వాలని అడిగారట. తాము తిరుమల వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదని ఆ కుటుంబం చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై సీఎంఓ సీరియస్గా స్పందించినట్టు తెలుస్తోంది.
అయితే.. వారు ఒంగోలు పాత మార్కెట్ సెంటరులో వాహనం నిలిపి టిఫిన్ చేస్తుంటే... కానిస్టేబుల్ వచ్చి 22న ముఖ్యమంత్రి ఒంగోలు పర్యటనకు వస్తున్నారని మీ కారు ఇవ్వాలని అడిగారట. తాము తిరుమల వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదని ఆ కుటుంబం చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై సీఎంఓ సీరియస్గా స్పందించినట్టు తెలుస్తోంది.