పెళ్ళి అంటే నూరేళ్ళ పంట.. ఒకరితో మూడు ముళ్ళు పడితే వారితోనే జీవితాంతం కలిసి వుండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ ఈరోజుల్లో మాత్రం ఎవరికీ ఇష్టం వుంటే వాల్లు ఉంటారు లేదంటే పోతారు. అనే విధంగా బంధాలు ఉన్నాయి. గతంలో వాళ్ళకు ఉన్న సంబంధాలను మర్చిపోలేక వారితో మళ్ళీ సంబంధాలను కొందరు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగు లోకి వచ్చింది. వేరే యువకుడితో సంబంధం పెట్టుకుంది. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఆమె ఇలా చెయ్యడం అందరినీ ఆలోచనలో పడేస్తుంది.


వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన కర్ణాటక లో వెలుగు చూసింది. పెళ్లయి, ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ... మరో యువకుడితో ప్రేమాయణం సాగించడం మొదలు పెట్టింది. ఈ విషయం పై గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చెస్తున్నారు. ఆమెను మందలించి, ఆమె ప్రియుడి కి దేహశుద్ధి చేశారు. కర్ణాటక రాష్ట్రం నంజనగూడు తాలూకాలోని హళ్లిదిట్టి గ్రామం లో ఇది జరిగింది. కొంతెగాల గ్రామానికి చెందిన మహేష్ కుమార్, పొరుగున మసగే గ్రామాని కి చెందిన యువతి పీయూసీ లో ఉన్నప్పుడు ప్రెమించుకున్నారు.


ఆ విషయం పెద్దలకు తెలియడం తో ఆమెను మందలించి వేరొకరి తో పెళ్ళి చేశారు. అందరి మాట విని అతనితో కాపురం చేసింది. వారి బంధానికి గుర్థుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. అతని తో కాంటాక్ట్ లో ఉంది. అతని తో సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడం తో ఆ ఊరి పెద్దలకు ఫిర్యాధు చేశారు. మహేష్ ఆ మహిళ ఇంట్లో కి వెళ్లగానే పెద్దలు, గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహ శుద్ధి చేశారు.. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన పై పూర్తీ వివరాలు తెలియజెయనున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: