పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ప్రముఖ దర్శకుడు అయిన హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కబోతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను భారి ఎత్తున movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారని సమాచారం..

'PSPK28'అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.ఈ చిత్రానికి సంబంధించిన పవర్ ప్యాక్డ్ అప్డేట్ అంటూ వదిలిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని సమాచారం.. "భవదీయుడు భగత్ సింగ్" అనే టైటిల్ ను ఖరారు చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ మరియు యంగ్ లుక్‌లో కన్పిస్తున్నారని తెలుస్తుంది.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా గురించిన మరో అప్డేట్ ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోందని తెలుస్తుంది.ఈ సినిమాని అందరూ సోషల్ డ్రామా అని భావిస్తున్నారని సమాచారం.అదేమీ కాదని మేకర్స్ చెప్తున్నట్లు తెలుస్తుంది

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా హై ఓల్టేజి పొలిటికల్ థ్రిల్లర్ అని సమాచారం.కథ మొత్తం డిల్లీలో జరుగుతుందని, అలాగే జాతీయ రాజకీయాలు కథలో కీలకం కాబోతున్నాయని వార్త వినిపిస్తుంది.గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా చేసారని అందరికి తెలుసు.2012లో వచ్చిన ఈ చిత్రం అప్పటి సెపరేట్ తెలంగాణా మూమెంట్ చుట్టూ తిరిగిందని వివాదాస్పదమైనా ఈ సినిమా మంచి విజయం సాధించిందని తెలుస్తుంది.మళ్లీ పదేళ్ల తర్వాత పొలిటికల్ పాయింట్ తో పవన్ కళ్యాణ్ రాబోవటం ఆసక్తికరమైన విషయంగా మారినట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో 2024లో రాబోతున్న ఆంధ్రా ఎలక్షన్స్ ని టార్గెట్ చేస్తుందని కొందరంటున్నారని సమాచారం.

అందుకే ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఇండియా గేట్ ముందు స్పోర్ట్స్ బైక్ మీద కూర్చుని పవన్ ఒక చేతిలో టీ మరియు మరో చేతిలో మెగాఫోన్ తో పోస్టర్ వదిలారని తెలుస్తుంది.. ఆ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోందట.దర్శకుడు హరీష్ శంకర్ ఫస్ట్ లుక్ తోనే మెగాభిమానుల మనసు దోచుకున్నాడని తెలుస్తుంది.. వారి అంచనాలను అందుకునేలా ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిజైన్ చేయడంలోఆయన సక్సెస్ అయ్యాడని సమాచారం.'ఈసారి ఇది కేవలం వినోదం మాత్రమే కాదు' అనే ట్యాగ్‌లైన్ ఉత్సుకతని రేకెత్తించిందని సమాచారం.. నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్ కాగా మరియు ఎడిటింగ్ చోటా కె ప్రసాద్ అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: