మన తెలుగులో మెగా హీరోలకు ఉండే మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వాళ్ళు ఎక్కువగా సినిమాలు చేస్తూ ఉంటారు అనే విషయం అందరికి తెలిసిందే. చిరంజీవి నుంచి నిన్నా మొన్న వచ్చిన హీరోల వరకు అందరూ కూడా మాస్ కి దగ్గరయ్యే విధంగానే సినిమాలు చేస్తారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రస్తుతం కూడా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూనే సినిమాలు చేస్తూ ఉంటారు మెగా హీరోలు. చిరంజీవి ఎక్కువగా మాస్ ని టార్గెట్ చేయగా ఆ తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా మాస్ ని టార్గెట్ చేసాడు. 

 

ఇక నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ కూడా మాస్ ని ఆకట్టుకునే విధంగానే సినిమాలు చేస్తూ వచ్చాడు అని చెప్పవచ్చు. అతని కెరీర్ లో వచ్చిన ఫిదా సినిమా మాస్ ని చాలా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో అతని నటన చాలా బాగా నచ్చింది కొందరికి అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత అతను వెనక్కు తిరిగి చూసుకునే అవసరం ఎక్కడా కూడా ఏ సందర్భంలో కూడా రాలేదు అనే చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి నటన కూడా మాస్ ని ఆకట్టుకునే విధంగానే ఉంది అనేది వాస్తవం. 

 

ఆమె చాలా బాగా నటించింది ఈ సినిమాలో అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో ఉండే పాటలు కూడా మాస్ ని ముఖ్యంగా తెలంగాణా ప్రాంతం వారిని బాగా ఆకట్టుకున్నాయి అనేది వాస్తవం. ఇప్పుడు అతను రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: