సన్నీ లియొన్.. ఈ పేరు చెప్పగానే కుర్రాల్లకు గుండెల్లో మోత మొగుతుంది.. ఈమె శృంగార తారగా పరిచయం అయ్యి రికార్డ్ లను బ్రేక్ చేసింది. ఇప్పుడు వరుస బాలివుడ్  సినిమా లలొ నటిస్తూ బిజిగా వుంది. తెలుగు లో కూడా కొన్ని సినిమాల లో నటించి మంచి పేరును తెచ్చుకుంది.. ఈ అమ్మడు సినిమాలకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. యువత కోరిక మేరకు కాస్త బోల్డ్ పాత్రల లో నటిస్తూ పాపులర్ అవుతుంది. ఇప్పుడు సన్నీ చేసిన ఒక సాంగ్ వైరల్ అవుతుంది. అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ వీడియో ను బ్యాన్ చేయాలనీ కొందరు ప్రముఖులు సైతం డిమాండ్ చెస్తున్నారు..

తాజాగా మరొక మంత్రి ఈ విషయం పై స్పందించారు.. వీడియో పై ఘాటు విమర్శలు చేశారు. అది కాస్త నెట్టింట వైరల్ అవుతుంది.హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఓ వీడియో తీసిన బాలీవుడ్ యాక్టర్ సన్నీ లియోన్‌ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ వీడియో ను మూడు రోజులు సోషల్ మాధ్యమాల నుంచి తొలగించాలని విమర్శలు వస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా కూడా తాజాగా స్పందించారు. షరీబ్, తీషి పాడిన ‘మధుబన్‌ మే రాధిక నాచే’ పాట హిందీలో విడుదలైంది. ఈ సాంగ్‌లో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సందడి చేసింది. ఈనెల 22 న ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కొందరు పూజారులు కూడా ఈ పాట పై నిప్పులు చెరుగుతున్నారు. మనోభావాలను దెబ్బతీసేలా ఉంటున్నారంటూ పేర్కొన్నారు. ఈ వీడియో కూడా అలాంటిదేనని, సన్నీ లియోన్‌తోపాటు పాటపాడిన వారు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పై స్పందించిన మ్యూజిక్ కంపెనీ పదాలను మారుస్తారని విజ్ఞప్తి చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: