మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సీక్వెల్ చిత్రంలోనూ రష్మికానే హీరోయిన్గా నటిస్తోంది. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తొలిపార్ట్లో ఐటెం సాంగ్ సమంత ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కానీ సెకండ్ పార్ట్లో స్పెషల్ సాంగ్కోసం బాలీవుడ్ హీరోయిన్ను తీసుకోనున్నారని వచ్చాయి..మరి సినిమా విడుదల అయ్యేవరకు ఏమౌతుందో చూడాలి..
మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సీక్వెల్ చిత్రంలోనూ రష్మికానే హీరోయిన్గా నటిస్తోంది. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తొలిపార్ట్లో ఐటెం సాంగ్ సమంత ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కానీ సెకండ్ పార్ట్లో స్పెషల్ సాంగ్కోసం బాలీవుడ్ హీరోయిన్ను తీసుకోనున్నారని వచ్చాయి..మరి సినిమా విడుదల అయ్యేవరకు ఏమౌతుందో చూడాలి..