టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే  గత కొన్ని రోజులుగా మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతోన్న విషయం తెలిసిందే.ఇక  ఈ విషయాన్ని సామ్ స్వయంగా ప్రకటించి అభిమానులను ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది.ఇక సమంత ఈ విషయాన్ని ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటి నుంచి రకరకాల నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.అయితే  సమంత ఆరోగ్యం తీవ్రంగా క్షీణించందంటూ పుకార్లు షికార్లు చేశాయి. కాగా ఆమె మళ్లీ ఆసుపత్రిలో చేరినట్లు కూడా వచ్చాయి.

 అయితే ఇక  ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని సమంత మేనేజర్ స్పష్టతనిచ్చాడు. దీంతో ఈ విషయం అక్కడితో ఆగిపోయింది.తాజాగా మరోసారి సమంతకు సంబంధించి తెగ వైరల్‌ అవుతున్నాయి. కాగా సమంత చికిత్సలో భాగంగా సౌత్‌ కొరియా పయణమవుతోందనేది సదరు వార్త సారంశం.ఇక  అడ్వాన్స్‌ ట్రీట్‌మెంట్‌లో భాగంగానే సమంత సౌత్‌ కొరియాకు వెళుతోందని, నెల రోజుల పాటు అక్కడే ఉండనుందని షికార్లు చేస్తు్న్నాయి.ఇక  ఈ చికిత్స పూర్తి అయిన తర్వాత తిరిగి ఇండియాకు వచ్చి ఖుషీ షూటింగ్‌లో జాయిన్‌ అవుతుందని వస్తున్నాయి.

అయితే  ఇక దీనిపై సమంత మేనేజర్ నుంచి కానీ, సమంత నుంచి కానీ ఎలాంటి సమాచారం రాలేదు.ఇకపోతే మొన్నటి మన్న సమంత ఆయుర్వేదిక్‌ చికత్స చేయించుకోనుందని వచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్‌ చికిత్సలో భాగంగా ఆయుర్వేద్‌ ట్రీట్‌మెంట్ చేయుంచుకోనుందని వచ్చాయి. అయితే ఇక  ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తర్వాత తెలిసింది. అయితే మరి సమంత నిజంగానే సౌత్‌ కొరియా వెళ్తుందా.? లేదా అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాలి. ఇక ఇదిలా ఉంటే తాజాగా యశోద చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషీ ల నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక  దీంతో పాటు బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది. గుణశేఖర్ దర్వకత్వంలో తెరకెక్కిన శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకోగా విడుదలకు సిద్ధమవుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: