తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటు వంటి మైత్రి మూవీ మేకర్ సంస్థ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నిర్మాణ సంస్థ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో  తెరకెక్కిన శ్రీమంతుడు మూవీతో నిర్మాణ రంగం లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బ్లాక్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ సంస్థ ఆ తర్వాత ఎన్నో భారీ బడ్జెట్ మూవీ లను , మీడియం రేంజ్ మూవీ లను  , లో బడ్జెట్ మూవీ లను కూడా నిర్మించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన నిర్మాణ సంస్థగా అతి తక్కువ కాలంలోనే ఎదిగిపోయింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ నిర్మాణ సంస్థ పలు మూవీ లను నిర్మిస్తోంది. అందులో భాగంగా ఈ నిర్మాణ సంస్థ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తేరకేకుతున్న వాల్తేరు వీరయ్య మరియు నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా తేరకెక్కుతున్న వీర సింహా రెడ్డి మూవీ లను కూడా నిర్మించింది. ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వాల్తేరు వీరయ్య మరియు వీర సింహా రెడ్డి మూవీ లకు సమానమైన థియేటర్ లను సెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లపై కూడా తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ రెండు మూవీ లలో ఏ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాయో చూడాలి. వాల్తేరు వీరయ్య మూవీ కి బాబీ దర్శకత్వం వహించగా , వీర సింహా రెడ్డి మూవీ కి గోపీచంద్ మల్లి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: