తనకు రాజకీయాలంటే ఉన్న దురద తోనే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాన్న లాంటి వారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరే నిష్వర్థంగా ప్రజలకోసం పనిచేసే నేతలు పుట్టారని వ్యాఖ్యానించారు. అందులో ఒకరు ఎన్టీ రామారావు అని...మరొకరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. వైఎస్ రాజశేఖర్ అంటే తనకు ముందు నుండి ఎంతో అభిమానమని చెప్పారు. వైఎస్ఆర్ తనకు నాన్న లాంటివారని చెప్పారు. ఇక ఎస్వీబిసి ఛైర్మెన్ గా తాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయలనుకున్నానని తెలిపారు. జగన్ ను ఆదర్శంగా తీసుకుని ఎస్వీబీసీ ని డెవెలప్ చేయాలనుకునట్టు తెలిపారు. కానీ అక్కడ పరిస్థితులు వేరేలా ఉన్నాయని అన్నారు. ఎస్వీబీసీ లో పనిచేస్తున్నవారిలో చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే బిజీగా ఉన్నారని తెలిపారు. తాను ఛైర్మెన్ గా ఉన్నప్పుడు తనను ముందే పంపిస్తారని ఊహించానని అన్నారు. పని చేయాలని చెప్పినందుకే తనపై కుట్ర పన్నారని అన్నారు.
తనకు రాజకీయాలంటే ఉన్న దురద తోనే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాన్న లాంటి వారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరే నిష్వర్థంగా ప్రజలకోసం పనిచేసే నేతలు పుట్టారని వ్యాఖ్యానించారు. అందులో ఒకరు ఎన్టీ రామారావు అని...మరొకరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. వైఎస్ రాజశేఖర్ అంటే తనకు ముందు నుండి ఎంతో అభిమానమని చెప్పారు. వైఎస్ఆర్ తనకు నాన్న లాంటివారని చెప్పారు. ఇక ఎస్వీబిసి ఛైర్మెన్ గా తాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయలనుకున్నానని తెలిపారు. జగన్ ను ఆదర్శంగా తీసుకుని ఎస్వీబీసీ ని డెవెలప్ చేయాలనుకునట్టు తెలిపారు. కానీ అక్కడ పరిస్థితులు వేరేలా ఉన్నాయని అన్నారు. ఎస్వీబీసీ లో పనిచేస్తున్నవారిలో చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే బిజీగా ఉన్నారని తెలిపారు. తాను ఛైర్మెన్ గా ఉన్నప్పుడు తనను ముందే పంపిస్తారని ఊహించానని అన్నారు. పని చేయాలని చెప్పినందుకే తనపై కుట్ర పన్నారని అన్నారు.