మగాళ్లు ఎలా మారుతున్నరంటే మనిషి అని చెప్పడం ఆడవాళ్ళు మరచిపోయే లా ఉన్నారు..విలువలు కుటుంబ గౌరవాలు పూర్తిగా మర్చిపోయి..కామంతో కళ్లు మూసుకొని మాసాలు తున్నారు. ప్రేమ అనే పదాన్ని పూర్తిగా మార్చేసి కామా క్రీడలు అనే ట్యాగ్ ను పెట్టుకున్నారు..ఇకపోతే తల్లి దండ్రులు కొందరు వీటిని ప్రోస్తాహించగా మరి కొందరు మాత్రం ఈ వ్యవహారాలను వ్యతిరేకిస్తున్నారు.. లైంగిక సంబంధాలు పెట్టుకొని ప్రాణాలను కూడా కొందరు విడిచి పెడుతున్నారు..

 


ఇటీవల జరిగిన దిశ కేసు తెలుగు రాష్ట్రాలను కదిలిస్తే.. మహారాష్ట్ర లో జరిగిన ఘటన దేశాన్ని కదిలించి వేసింది.. 
కాలేజీకి వెళ్తున్న లేడీ లెక్చరర్‌ పై ప్రేమోన్మాది కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన మరువకముందే మహారాష్ట్ర లో మరో ఘటన చోటుచేసుకుంది. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ ఘటన నాసిక్ జిల్లాలో చోటుచేసుకుంది.భర్త చనిపోయిన ఓ వితంతు ఎం,మహిళా ఒంటరిగా నివసిస్తుంది. 

 

అయితే ఓ రోజు ముగ్గురు దుండగు లు పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు తాళలేక ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మంటలను ఆర్పివేసి ఆమెను ఆస్పత్రికి తరలించారు. సుమారు 50 శాతం కాలిన గాయాలతో ఆమె చికిత్స పొందుతోంది. స్థానికుల సమాచారం ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . 

 


ఈ మేరకు ఆ ముగ్గురికి ఈమెకు ఎవైన వ్యక్తి గత కక్ష్యలు ఉన్నాయా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి . ఈ విషయంపై పోలీసులకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 50 శాతం పైగా ఆమె కాలిపోవడంతో వైద్యులు ఆమెను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ఎందుకు చేశారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. రోజు రోజుకు మహిళపై హత్యాచారాలు పెరుగుతున్నాయని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: