కరోనా పేరు వినడాని కే ప్రజలు భయ పడుతున్నారు..కంటికి కనిపించ ని అతి చిన్న వైరస్ ఈనాడు దేశ దేశాల గజ గజ లాడిస్తుంది.. చైనాలో పుట్టిన ఈ వైరస్ మెల్ల మెల్లగా అన్నీ దేశాల పై తన అస్త్రాన్ని సందిస్తూ వచ్చింది.. నాటి కి కరోనా ప్రభావం తో చాలా మంది మృత్యు వాత పడ్డారు.. మరీ కొందరు కరోనాతో పోరాడు తూ ఆసుపత్రి లో పోరాడు తున్నారు.. 

 

 

 

ఇకపోతే కరోనా మహమ్మారి ను కూకటి వేళ్ళ తో  పెకలించి వేయడాని కి ప్రజలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది.. అందు లో భాగంగా లాక్ డౌన్ ను విధించింది..కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణ లో భాగంగా లాక్ డౌన్ అమలు లోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..

 

 

 


ఇలా ఉండగా ఇండోర్ లోని లుసాడియా గ్రామంలో ఒక అమ్మాయికి కరోనా పాజిటివ్ రావడంతో ఆమె బాయ్ ఫ్రెండ్ కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్లి ఐసోలేషన్లో ఉంచారు.. విచారణలో ఆ అమ్మాయికి ఇంకో ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టు తెలియడంతో.. ఆ మూడు కుటుంబాలను కూడా వెదికి పట్టుకెళ్లారు.

 

 

 

 

ఇప్పుడు ఆ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ లో  ఒకడికి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నట్టు తేలడంతో.. 
పోలీసులు ఆ కుటుంబాలను పట్టుకునే వేటలో ఉన్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ కి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో..మళ్ళా ఆ గర్ల్ ఫ్రెండ్స్ కి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో..చివరికి ఈ ఫ్రెండ్ షిప్ చైన్ ఎంత పొడవు సాగుతుందో తెలీదుగానీ, పోలీసులకు మాత్రం ఆయాసం తప్పడం లేదట పాపమ్

మరింత సమాచారం తెలుసుకోండి: