ప్రస్తుతం ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2230 కుపైగా ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికీ 50 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 1353 మంది కూడా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాలను రెడ్ జోన్ల వివరాలను జిల్లాల వారీగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఆయా జిల్లాల వారీగా ఆయె మండలాలు ఆ రెడ్ జోన్స్ లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
కర్నూలు జిల్లా:
కర్నూలు టౌన్, నంద్యాల, ఆదోని, చిప్పగిరి, ఆస్పరి, తుగ్గలి, ఆత్మకూరు, కోడుమూరు, కర్నూలు టౌన్, నందికోట్కూరు, పాణ్యం, బనగానిపల్లె, గడివేముల, చాగలమర్రి, పాములపాడు.
కడప జిల్లా:
కడప టౌన్, బద్వేల్, పులివెందుల, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల.
అనంతపురం జిల్లా:
అనతపురం టౌన్, హిందూపూర్, కల్యాణదుర్గం.
చిత్తూరు జిల్లా:
తిరుపతి అర్బన్, రేణిగుంట, వరదయ్యపాలెం, సత్యవేడు, శ్రీకాళహస్తి, నాగలాపురం, నగిరి, పుత్తూర్, వెంకటగారికోట.
నెల్లూరు జిల్లా:
నెల్లూరు టౌన్, సూళ్ళురుపేట, తడ, నాయుడుపేట, వాకాడు.
ప్రకాశం జిల్లా:
ఒంగోలు టౌన్, కారంచేడు, చీరాల, గుడ్లూరు.
గుంటూరు జిల్లా:
గుంటూరు టౌన్, తాడేపల్లి, మంగళగిరి, మాచర్ల, దాచేపల్లి, అచ్చంపేట, నరసరావుపేట.
కృష్ణా జిల్లా:
విజయవాడ రూరల్, విజయవాడ అర్బన్, పెనమలూరు, మచిలీపట్నం, జగ్గయ్యపేట, నూజీవిడు, ముసునూరు.
విశాఖపట్నం జిల్లా:
నర్సీపట్నం, కశింకోట, పెందుర్తి, విశాఖపట్నం అర్బన్, పెదగంట్యాడ, పద్మనాభం.
విజయనగరం జిల్లా:
బలిజిపేట, బొందపల్లె, పూసపాటిరేగ, కొమరాడ.
తూర్పుగోదావరి జిల్లా:
కొత్తపేట, రాజమండ్రి అర్బన్, పిఠాపురం, శంఖవరం, సామర్లకోట, పెద్దాపురం.
పశ్చిమ గోదావరి జిల్లా:
నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉండ్రాజవరం, పెనుగొండ, భీమడోలు, ఏలూరు, పోలవరం, గోపాలపురం, టి, నరసాపురం, కొవ్వూరు, చాగల్లు, ఆకివీడు, ఉండి, భీమవరం, నరసాపురం.
ఈ విధంగా ప్రతి జిల్లాలో మండలాలను రాష్ట్ర ప్రభుత్వం నిరన్యం తీసుకుంది.