కరోనా సమయంలో కూడా ప్రజలు ఓటు వేసేందుకు ముందుకు రావటం ఎంతో ఆనందించాల్సిన విషయం అని యూపీ సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. పేదరికాన్ని రూపుమాపటానికి గరీబ్ కల్యాణ్ స్కీంను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్ అభివృద్ధి బాటలో సాగిందని ఆదిత్యనాథ్ కితాబు ఇచ్చారు. అయితే బీహార్ లో మొదటిదశ ఎన్నికలు పూర్తయింది. ఈసారి కూడా నితీష్ సీఎం అవుతాడా లేదా అనేది ప్రజలే తేల్చాలని సీఎం యోగీ పేర్కొన్నాడు. కరోనా సమయంలోనూ ఎన్నికలకు ముందుకు వచ్చిన ఏకైక రాష్ట్రం బీహార్ కావటం విశేషమన్నారు.
కరోనా సమయంలో కూడా ప్రజలు ఓటు వేసేందుకు ముందుకు రావటం ఎంతో ఆనందించాల్సిన విషయం అని యూపీ సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. పేదరికాన్ని రూపుమాపటానికి గరీబ్ కల్యాణ్ స్కీంను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్ అభివృద్ధి బాటలో సాగిందని ఆదిత్యనాథ్ కితాబు ఇచ్చారు. అయితే బీహార్ లో మొదటిదశ ఎన్నికలు పూర్తయింది. ఈసారి కూడా నితీష్ సీఎం అవుతాడా లేదా అనేది ప్రజలే తేల్చాలని సీఎం యోగీ పేర్కొన్నాడు. కరోనా సమయంలోనూ ఎన్నికలకు ముందుకు వచ్చిన ఏకైక రాష్ట్రం బీహార్ కావటం విశేషమన్నారు.