వరుస విమర్శలతో, దాడులతో ప్రభుత్వం సిబిఐ విచారణ వేయించేందుకు కీలక కారణమయ్యారు.. అంతేకాదు ప్రభుత్వం తీసుకుంటున్న చాలా నిర్ణయాలకు బీజేపీ పార్టీ హస్తం పరోక్షంగా ఉంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.. అయితే భవిష్యత్ లో సోము ఇలాంటి నిర్ణయాలు మరిన్ని తీసుకుంటే పార్టీ ఇంకా ఇంకా బలపడడం ఖాయమని ఆయన్ని ఫ్రీ గా ఉంచడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది..ఇప్పటి వరకు బీజేపీ తరపున చక్రం తిప్పిన వారిని పక్కన పెట్టి సోము వీర్రాజుకు కావాల్సిన టీమ్ను ప్రిపేర్ చేసుకునేందుకు అవకాశం కల్పించారని చెబుతున్నారు. అదే విధంగా రాష్ట్రంలో కొద్దోగొప్పో ప్రభావం చూపుతారనుకున్న నాయకుల్ని కూడా కేంద్రకమిటీ పేరుతో అధిష్టానం తమ గుప్పిట్లోనే పెట్టుకున్నారు.
ఇక ఇతరపార్టీల చేరికల కోసం బీజేపీ కొంత విభిన్నమైన పాలసీని తలపిస్తుంది. భారతీయ జనతా పార్టీ పరిస్థితి నిజంగానే మెరుగుపడింది. ఇప్పుడు… ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల కోసం… జిమ్మిక్కులకు పాల్పడి..ఆ విధంగా మెరుగుపడటం అనేది… అపోహే అన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ బలంగా మారితే.. నేతలే వచ్చి చేరుతారు. ఆ విషయం బీజేపీ నేతలకు తెలియనిది కాదు. కానీ ఇతర పార్టీల్ని బలహీనం చేయాలనో… తాము ఇన్స్టంట్గా బలబపడాలనో.. చేరికల్ని ప్రోత్సహించడానికి తాము దిగజారితే.. పార్టీ కూడా దిగజారిపోతుంది అని అంటున్నారు..మరో బీజేపీ నేతలు ఇవి ఆపేసి తమ స్థాయి మైంటైన్ చేస్తే మంచిది.