ఇక అసలు విషయానికి వస్తే తెలంగాణా రాష్ట్రంలో అప్పుడు ఒక పథకం కింద జనాలకు 10 వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. వాటికోసం అప్పుడు జనాలు మీసేవ కేంద్రాల ముందు బారులు తీరారు. ఇక కొంతమందికి ఆ డబ్బులు వచ్చాయి. కాని కొంతమందికి రాలేదు. ఇక వారు గత రెండు రోజుల నుంచి ఆధార్ కేంద్రాల ముందు బారులు తీరారు. ఎందుకంటే గత రెండు రోజుల నుంచి కూడా ఆంద్రప్రదేశ్ లో లాగానే తెలంగాణా లో కూడా బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టారు. అయితే కొంతమందికి తమ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ లేనందువల్ల ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరారంట.అందుకోసమే జనాలు ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరారు.ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రాజకీయ వార్తల ఇంకా మూవీ విశేషాలు అలాగే ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి