వేసవిలో వరి పంట వేస్తే కేంద్ర ప్రభుత్వం కొనేది లేదని చెప్పడంతో తెలంగాణా సిఎం కేసీఆర్ కూడా వద్దని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక దుబ్బాక, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 300 పైగా బిజెపి కార్యకర్తల ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా 12 గంటలకు సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడి జరుగుతుందని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రకటన చేయడం గమనార్హం.
వేసవిలో వరి పంట వేస్తే కేంద్ర ప్రభుత్వం కొనేది లేదని చెప్పడంతో తెలంగాణా సిఎం కేసీఆర్ కూడా వద్దని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక దుబ్బాక, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 300 పైగా బిజెపి కార్యకర్తల ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా 12 గంటలకు సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడి జరుగుతుందని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రకటన చేయడం గమనార్హం.