దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఆందోళనకర పరిస్థితులు కరోనా విషయంలో నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రజలు ఎవరూ కూడా బయటకు వచ్చే అవకాశం మాత్రం దాదాపుగా కనపడటం లేదు. ఇక ఈ తరుణంలో వ్యాపారాలకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఆర్ధిక పరిస్థితి విషయంలో ఆందోళనకరంగా మారుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. 

 

అయితే ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది అని నిపుణులు అంటున్నారు. కిరాణా షాపుల నుంచి కరోనా వైరస్ ఎక్కువగా వస్తుంది. విజయవాడ లో కొన్ని కిరాణా షాపుల యజమానులు హైదరాబాద్ లో కొన్ని కిరాణా షాపుల యజమానులు కరోనా బారిన పడ్డారు. వారి నుంచి ఇప్పుడు వినియోగదారులకు రావడం ఆందోళన కలిగిస్తుంది. దీనితో షాప్ కి వెళ్ళాలి అంటే భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: