పూత,పంట రాకపోతే నకిలీ సీడ్స్ అని నిర్దారిస్తాం అని అధికారులు పేర్కొన్నారు. బీపీటీ సమానంగా ఉండాల్సింది అన్నారు. కొంత పంటలో ముందుగానే మెలకెత్తిందన్నారు. ఒకే చోట రెండు రకాల విత్తనాలు నాటారు అన్నారు. అవి రెండు కలిశాయా అనే కోణంలో కూడా పంటను పరిశీలిస్తున్నాం అని అధికారులు పేర్కొన్నారు. బాపట్ల వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు నివేదిక ఇచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటాం అని వారు వివరించారు. ఈ ఘటన సంచలనం అయింది.
పూత,పంట రాకపోతే నకిలీ సీడ్స్ అని నిర్దారిస్తాం అని అధికారులు పేర్కొన్నారు. బీపీటీ సమానంగా ఉండాల్సింది అన్నారు. కొంత పంటలో ముందుగానే మెలకెత్తిందన్నారు. ఒకే చోట రెండు రకాల విత్తనాలు నాటారు అన్నారు. అవి రెండు కలిశాయా అనే కోణంలో కూడా పంటను పరిశీలిస్తున్నాం అని అధికారులు పేర్కొన్నారు. బాపట్ల వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు నివేదిక ఇచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటాం అని వారు వివరించారు. ఈ ఘటన సంచలనం అయింది.