ఆ తర్వాత పోలీసులు మీడియాకు అసలు విషయం చెప్పడంతో కుటుంబం కూడా షాక్ అయింది. ఇక ఆ తర్వాత ఆమెను అమ్మమ్మ ఇంటికి పంపించారు. అయితే ఇప్పుడు పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి రంగం సిద్దం చేయగా... అమ్మమ్మ ఇంట్లో ఆమె షుగర్ టాబ్లెట్ లు మోతాదుకి మించి మింగి ఆత్మహత్య చేసుకుంది. పోస్ట్ మార్టం కోసం ఆమె మృతదేహాన్ని తరలించారు.
ఆ తర్వాత పోలీసులు మీడియాకు అసలు విషయం చెప్పడంతో కుటుంబం కూడా షాక్ అయింది. ఇక ఆ తర్వాత ఆమెను అమ్మమ్మ ఇంటికి పంపించారు. అయితే ఇప్పుడు పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి రంగం సిద్దం చేయగా... అమ్మమ్మ ఇంట్లో ఆమె షుగర్ టాబ్లెట్ లు మోతాదుకి మించి మింగి ఆత్మహత్య చేసుకుంది. పోస్ట్ మార్టం కోసం ఆమె మృతదేహాన్ని తరలించారు.