విశాఖ, గుంటూరు లోని ప్రభుత్వ స్థలాలు, భూముల అమ్మకాలను నిలువరించాలని హైకోర్టు ను గుంటూరు కి చెందిన సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ తోట సురేష్ బాబు మరియు ఇతరులు ఆశ్రయించారు. వారి తరుపున న్యాయవాదులు నర్రా శ్రీనివాస్, డి.ఎస్. ఎన్. వి. ప్రసాద్, నళిని కుమార్ లు వాదనలు వినిపించగా కోర్ట్ ఉత్తర్వులను కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
విశాఖ, గుంటూరు లోని ప్రభుత్వ స్థలాలు, భూముల అమ్మకాలను నిలువరించాలని హైకోర్టు ను గుంటూరు కి చెందిన సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ తోట సురేష్ బాబు మరియు ఇతరులు ఆశ్రయించారు. వారి తరుపున న్యాయవాదులు నర్రా శ్రీనివాస్, డి.ఎస్. ఎన్. వి. ప్రసాద్, నళిని కుమార్ లు వాదనలు వినిపించగా కోర్ట్ ఉత్తర్వులను కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.