కేవలం క్రిప్టో కరెన్సీ మాత్రమే కాకుండా ... చిల్జ్ అనే డిజిటల్ కరెన్సీ కూడా ఇన్వెస్టర్లకు దిమ్మ తిరిగేలా, భారీ లాభాలు సాధించి పెట్టింది. ఈ కరెన్సీలో ఇన్వెస్ట్ చేసిన వారు ఏడాదిలో 2170 శాతం రాబడిని సాధించారు. అంటే మన దేశ లెక్కల ప్రకారం... ఏడాది కాలం కిందట... డిజిటల్ కరెన్సీ చిల్జ్ లో 10 వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన వారు ప్రస్తుతం రెండు లక్షలకు పైగా ఆర్జించారు.
కానీ మరో విషయం ఏంటంటే... ఈ క్రిప్టో కరెన్సీకి ఏదేశ బ్యాంకులు గ్యారంటీని ఇవ్వలేవు. ప్రస్తుతం లాభాల్లో ఉంది కదా అని పెట్టుబడులు పెడితే తర్వాత అనుకోని విధంగా నష్టాలు కూడా వస్తాయట. అందుకే వెనుకా ముందు చూసుకుని ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి