ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సందీప్ రెడ్డి వంగ తాజాగా యానిమల్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు రన్బీర్ కపూర్ హీరోగా నటించగా ... రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను డిసెంబర్ 1 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ ఇప్పటి వరకు 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి మొత్తం గా 5 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 25.10 కోట్ల షేర్ ... 49.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే 10.10 కోట్ల షేర్ కలెక్షన్ లను ఎక్కువగా రాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: